Header Banner

ఏపీలో వారికి పండగే పండగ! తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు...

  Sun Jun 08, 2025 07:26        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం శుభవార్తను ప్రకటించింది. పాల దిగుబడి పెరగడం, పశుగ్రాసం కొరతను నివారించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణాను 50 శాతం రాయితీపై అందిస్తోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన సన్న, చిన్నకారు రైతులే ఈ పథకానికి అర్హులు. రైతు సేవా కేంద్రాలు, పశువుల ఆస్పత్రుల ద్వారా ఈ సబ్సిడీదారులకు పశువుల దాణా అందజేస్తున్నారు. ఒక రైతుకు రెండు ఆవులు లేదా గేదెలు, ఒక దూడ ఉంటే, 150 కిలోల వరకు రాయితీపై పశుగ్రాసం ఇవ్వబడుతుంది. ప్రతి 50 కేజీల బస్తాకు రూ.1110 ఖర్చవుతుండగా, రైతులకు రూ.555కే అందిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

ఈ పథకం కింద మొత్తం మూడు విడతలుగా 450 కిలోల పశువుల దాణాను 50 శాతం రాయితీపై అందించనున్నారు. మొదటిసారిగా 20 శాతం ప్రోటీన్‌ కలిగిన ఈ సమీకృత దాణాను ప్రభుత్వం పంపిణీ చేయడం విశేషం. మొత్తం రూ.69 కోట్లు ఖర్చు చేసి 31,067 టన్నుల దాణా పంపిణీకి ఏర్పాట్లు చేసిన పశు సంవర్ధక శాఖ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 లక్షల పాడి రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. అర్హత కలిగిన రైతులు తగిన పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #APGovt #PadiRythu #RythuNestham #PasuvulaDana #AndhraPradeshNews #FarmersWelfare #DairyFarmers #SubsidyScheme #WhiteRationCard #APSchemes #Pasusamvardhana #JaganannaPathakam #RythuSevaKendram #TeluguNews #GoodNewsForFarmers